Home » YSR congress party
పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో షర్మిల పరువు తీసుకున్నారని చెప్పారు. ఏపీలోనూ అదే పనిచేస్తున్నారని విమర్శించారు.
సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి.. పార్టీని వీడడంతో ఆయన స్థానంలో అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు అని ఆమె అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ లక్ష్యంగా పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెంచారు.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇద్దరి పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.
నంద్యాల నుంచి సినీ నటుడు అలీ, రాజమండ్రి నుంచి దర్శకుడు వివి వినాయక్ ను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకుని రాలేదని, ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతులు తనకు అవసరం లేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు కురువ గోరంట్ల మాధవ్.
కేశినేని నానికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇస్తే విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందని.. ప్రత్యర్థిగా తమ్ముడి కేశినేని చిన్నితో ముఖాముఖి తలపడతారని..
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.