Home » YSR congress party
విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు విజయసాయిరెడ్డికి, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.
ఏపీలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసిఉండం. నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలే అంటున్నారు.
వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ టీడీపీలో చేరారు.
మొత్తానికి పార్టీ నుంచి ప్రత్యర్థులను పంపడం ద్వారా నగరిలో రోజా మాటకే వైసీపీ అధిక ప్రాధాన్యమిచ్చినట్లైంది.
పార్టీ యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే సమీప భవిష్యత్లో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ కోలుకోలేని దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు.
వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్ జగన్ విమర్శించారు. కోటి రూపాయిలతో తాము సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.
ముచ్చుమర్రి ఘటనలో తొమ్మిదేళ అమ్మాయిని రేప్ చేసి ముక్కలు ముక్కలు చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గాని వెళ్లలేదు.
గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని..