problems for cm jagan with sharmila party: తెలంగాణలో చెల్లెలు స్విచ్చాన్ చేస్తే ఏపీలో అన్నకు షాక్ కొడుతోందా? అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న చెల్లెలు, ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టబోతున్న అంశం వైసీపీ నేతలను కలవరపరుస్తోందా? పైకి టేక్ ఇట్ ఈజీగా ఉన్
new tension for ysrcp activists: ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది.. వచ్చాక మరో రకంగా ఉంటుంది. అధికారంలోకి రాక ముందూ నేతలందరూ కలిసి పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో కొంత వరకూ అసంతృప్తి బయట పడుతూ ఉండడం సహజం. ఇక అ
cm jagan ysrcp : వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. పార్టీ తెచ్చిన అధికారంతో పాలన చేస్తున్న జగన్ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వంపైనే దృ�
అధికార పార్టీలో ఉన్న నేతలకు పదవులు దక్కించుకోవాలనే తాపత్రయం కామన్గానే ఉంటుంది. అందులోనూ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి వాటి మీద మరింత ధ్యాస ఎక్కువగా ఉండడం కూడా సహజమే. అలాంటి వారి జాబితా విశాఖ జిల్లాలో చాంతాడంత ఉంది. పలువురు మా
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను తమ ప్రాంతంలో నియమితులయ్యేలా చూసుకున్నారు. కాకపోతే ప్రకాశం జిల్లాలో సీఐల దగ్గర నుంచి ఎస్ఐ, కానిస్టేబుళ్లను భారీ స్థా�
మాటల తూటాలతో ప్రతిపక్షాలను నిత్యం ఇరకాటంలో పెట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే సెగ మొదలైంది. తన నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర రాజకీయాలతోపాటు, వైసీపీలో పెద్ద సౌండ్తో మాట్లాడుతూ పాపులర్ నేతగా ముద్�
గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోని అధిష్టానం.. ఇప్పుడు పార్టీపై దృష్టి సారించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. గడచిన ఏడాదిన్నరగా పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. సీఎం జగన్ సహ�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్�
ఏపీలో రాజధాని తరలింపు కంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఇది అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. మండలి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు వివిధ శాఖ�
అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. చేతిలో పవర్ ఉన్నా… తామనుకున్న పనులేవీ జరగడం లేదని తెగ బాధపడిపోతున్నారట విజయనగరం జిల్లా అధికార పార్టీ నేతలు. స్థానికంగా ఏవో చిన్న చిన్న పనులు తప్ప… తమని నమ్ముకున్న అనుచరులు, కేడర్ అడిగే చిన్