Home » Ysrcp
ఏపీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు.
వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు.
మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు నిరూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప జిల్లా ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు.
అహంకారం పక్కన పెట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలి.
రాజకీయ రక్షణ కోసం టీడీపీలో చేరినట్లుగా నటిస్తూ పాతకక్షలు తీర్చుకోవడానికి..అధికార పార్టీగా ఉన్న టీడీపీని అస్త్రంగా వాడుకుంటున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరిందంటున్నారు.
ఏదైనా విజయసాయిరెడ్డిని బద్నాం చేయాలనుకుంటే పార్టీనే ఇరకాటంలో పడుతుందన్న టాక్ వైసీపీలో కూడా వినిపిస్తోంది.
ఈలోపు అనారోగ్యాన్ని కారణంగా చూపి అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి. మరింత మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇసుక అక్రమాలకు సహకరించిన మైనింగ్ అధికారులను పట్టించుకోని SEB అధికారులు పాత్రపైనా సిట్ దర్యాప్తు చేయనుంది.
వైసీపీ ఓడిపోవడంతో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.