Ysrcp

    ప్రత్యేక హోదాపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు : పీవీపీ క్లారిటీ

    March 21, 2019 / 11:55 AM IST

    విజయవాడ: ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. ఎన్నికల తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను

    రిటర్న్: వైసీపీలోకి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి

    March 21, 2019 / 07:53 AM IST

    తన సిట్టింగ్ స్థానమైన కర్నూలు ఎమ్మెల్యే సీటును తనకు కాకుండా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్‌కు కేటాయించడంతో రగిలిపోతున్న ఎస్వీ మోహన్ రెడ్డి.. టీడీపీలో ఉండటం అనవసరమని నిర్ణయాంచుకున్నట్లు తెలుస్తుంది.

    టీడీపీకి షాక్..జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి

    March 20, 2019 / 03:04 PM IST

    ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.  2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి

    ముహూర్త బలం : 22న నామినేషన్‌ వేయనున్న బాబు, జగన్, పవన్

    March 20, 2019 / 02:30 PM IST

    అమరావతి: రాజకీయాల్లో ప్రజాబలం ఎంత ముఖ్యమో, గ్రహాల బలం కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంటారు నాయకులు. ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి : నాన్న కంటే గొప్ప పాలన అందిస్తా

    March 20, 2019 / 01:49 PM IST

    చిత్తూరు: ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని

    పోటీకి పంపండి : గోరంట్ల మాధవ్ కు కోర్టు లైన్ క్లియర్

    March 20, 2019 / 12:19 PM IST

    హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు లైన్ క్లియర్ అయింది. వెంటనే మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు లైన్‌ క్లియర్‌ అయి

    20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే

    March 20, 2019 / 09:01 AM IST

    నెల్లూరు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. 20 రోజుల తర్వాత ప్రజల ప్రభుత్వం వస్తుందని జగన్

    హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ కు వీఆర్ఎస్ కష్టాలు 

    March 20, 2019 / 03:36 AM IST

    అనంతపురం : హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు విఆర్ ఎస్ కష్టాలు వెన్నాడుతున్నాయి.  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ లో చేరిన కదిరి అర్బన్ సీఐ గోరంట్లమాధవ్ ప్�

    వైసీపీది నేరగాళ్ళ ప్రకటన :  టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

    March 19, 2019 / 06:33 AM IST

    అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను  ప్రకటి�

    కోస్తాంధ్రలో జగన్ ప్రచారం 

    March 19, 2019 / 03:07 AM IST

    అమరావతి : వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన  పార్టీ అధ్యక్షుడు  జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు.  గడచిన రెండు రోజులుగా ప

10TV Telugu News