Home » Ysrcp
శ్రీకాకుళం జిల్లాలోని పీఎన్ కాలనీలో వైసీపీ నిర్వహిస్తున్న ప్రచారంలో కలకలం రేపింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్ర ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో స్టేజీపైనే కుప్పకూలిపోయారు. వెంటనే నేతలు అప్రమత్తమయ్యారు. ఆ
నెల్లూరు: తెలంగాణాలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, ఇప్పుడు ఏపీపై పెత్తనం చేయటానికి కేసీఆర్.. జగన్ తో కుమ్మక్కయారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. నేను బతికి ఉండగా కేసీఆర్ ఆటలు.. ఏపీలో సాగనివ్వనని శపథం చేశారు. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార �
విజయవాడ: దేశంలో రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని వైసీపీ నేత కొలుసు పార్ధసారధి ఆరోపించారు. గతంలో రైతు కూడా రాజకీయాల్లో పోటీ చేసేవాడని, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాక బడా బాబులకు తప్ప సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పో�
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.