Home » Ysrcp
2019 ఎన్నికల ప్రచారంలోకి దిగారు వైఎస్ షర్మిళ. విజయవాడలోని పార్టీ ఆఫీసులో మాట్లాడారు. వింత రాజకీయాలు నడుస్తున్నాయన్నారామె. పవన్ కళ్యాణ్ యాక్టర్ అని, డైరెక్టర్ చెప్పినట్లే చేస్తున్నారని చురకలు అంటించారు. ఆ పొలిటికల్ డైరెక్టర్ చంద్రబాబు అంటూ వ�
విడుదలకు దగ్గరయ్యే కొద్ది లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా వివాదం పెరిగిపోతుంది. సినిమా విడుదలపై అభ్యంతరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత, వైసీపీ లీడర్ రాకేశ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నోటీసులు
అమరావతి: ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీ పడలేక మోడీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం �
కృష్ణా జిల్లా: నూజివీడులో వైసీపీ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే అని.. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రులకు పౌరుషం లేదా.. కేసీఆర్ కు బానిసలమా అని ప్రశ్నించారు. నూజివీడులో పవన్ ఎన్నికల ప్ర�
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాడేరులో ఎన్నికల ప్రచారంలో జగన్
అమరావతి: ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వీరిలో కొందరు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రణరంగం అయ్యింది. టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపై కొట్టుకున్నారు. రాళ్లతో బీభత్సం చేశారు. రాళ్లు, కర్రలు విసురుకుంటూ రోడ్లను యుద్ధభూమిగా మార్చారు. టీడీపీ అభ్యర్థి రామరాజు – వై�
ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నామినేషన్ వేసేముందు వైసీపీ వాళ్లు, టీడీపీ వాళ్లు ఒంగోలులోని వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ టెంపుల్ లోకి వెళ్లగా అక్కడ రెండు పార్టీల కార్యకర్తలు తోసుకోవడంతో ఘర్�
విజయనగరం : వైసీపీ చీఫ్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకుంటారని, రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే
వైసీపీ అధినేత జగన్పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో టికెట్లను జగన్ అమ్ముకున్నారని, ప్రస్తుతం ఎన్నికలు రెండు భూస్వామ్యవర్గాల (టీడీపీ, వైసీపీ)మధ్య జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటిస్తూ…అణగ�