Ysrcp

    జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు :  మోహన్ బాబు

    April 1, 2019 / 06:00 AM IST

    త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135  సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని  సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.

    ఆత్మగౌరవం ఉన్నవాళ్లెవరూ కేసీఆర్ మద్దతు తీసుకోరు: చంద్రబాబు

    March 31, 2019 / 11:26 AM IST

    పాయకరావుపేట: నరేంద్రమోడి ఏపీకి  నమ్మక ద్రోహం చేశారని, ఏం మొహం పెట్టుకుని ఆయన  మళ్లీ రాష్ట్రానికి  వస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖజిల్లా పాయకరావు పేటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మోడీ రాష

    చంద్రగిరిలో టెన్షన్ : తలలు పగలకొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు

    March 31, 2019 / 03:06 AM IST

    చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాక హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    పట్టు వదలని విక్రమార్కుడు : సీఈవో ని కలిసిన కేఏ పాల్ 

    March 30, 2019 / 03:56 PM IST

    అమరావతి: తమ  పార్టీ బి ఫామ్ లను టిడిపి ,వైసీపీ దొంగలించాయని, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరో మారు ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష‌్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం  విలేకరులతో మాట్లాడుతూR

    బాబు సీఎం..ఉద్యోగాలు గోవిందా – జగన్

    March 30, 2019 / 06:46 AM IST

    చంద్రబాబు సీఎం అయిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఊడాయో చెప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తాము అధికారంలోకి వస్తే మాత్రం 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ఆయన హాయంలో ఎన్నో మోసాలు..కుట్రలు జరిగాయని చెప్పుకొచ్చారు. పొదుపు సంఘాల అప్ప�

    YSRCP అధికారంలోకి వస్తే : 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ – జగన్

    March 30, 2019 / 06:11 AM IST

    ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏయే పనులు చేస్తామో చిట్టా విప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 30వ తేదీ శనివా�

    YSRCPలో నయా జోష్ : విజయమ్మ, షర్మిల ప్రచారం

    March 30, 2019 / 01:43 AM IST

    YSRCP కి కొత్త జోష్‌ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ  అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం  నిర్వహిస్తున్నారు.

    మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి : నేనున్నాను – జగన్

    March 28, 2019 / 06:33 AM IST

    తాను గతంలో చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకున్నాయని..తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు హామీనిచ్చారు. బాబు పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని…అక్రమాలు,

    జగన్ కు కౌంటరిచ్చిన  పవన్ కళ్యాణ్

    March 27, 2019 / 02:56 PM IST

    మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డ�

    పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే

    March 27, 2019 / 11:44 AM IST

    చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

10TV Telugu News