Home » Ysrcp
అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ
అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్
రాయలసీమలో పోలింగ్ టెన్షన్ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. అహోబిలంలో భూమా – గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిల ప్రియ భర్తకు గాయపడ్డాడు. వెంటనే ఆ�
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుంటూరులో ఐటీ సోదాల కలకలం చెలరేగింది. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏక కాలంలో 3 చోట్ల సోదాలు న
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
ఏపీలో ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో రాజకీయ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో దూకుడు పెంచేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ తెలుసు.
పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో