Ysrcp

    రష్యా ప్రెసిడెంట్ సాయంతో జగన్ గెలిచేలా కుట్ర : పాల్ సంచలన ఆరోపణలు

    April 13, 2019 / 02:09 AM IST

    ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్, ప్రధాని మోడీలపై విరుచుకుపడ్డారు. తనకు అనుకూలమైన వ్యక్తులను గెలిపించడానికి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కుట్రలు పన్నారని  కేఏ పాల్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్

    పెరిగిన పోలింగ్ శాతం మాకే అనుకూలం : భారీ మెజార్టీతో గెలుపు ఖాయం

    April 12, 2019 / 01:34 AM IST

    హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ కానుంది అనేది చర్చకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలోకి రానుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారం(ఏప్రిల్ 11,

    APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!

    April 12, 2019 / 01:29 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.

    కడపలో వైసీపీ నేత తమ్ముడిపై రాళ్లదాడి

    April 11, 2019 / 03:38 PM IST

    కడప జల్లా ఎర్రచెర్లోపల్లిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ అభ్యర్థి మేడా మల్లి ఖార్జునరెడ్డి తమ్ముడు మేడా సునీల్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో సునీల్ తలకు గాయమైంది. పోలింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న వైసీపీ నేత తమ్ముడి�

    చంద్రబాబు దిగజారిపోయాడు: వైఎస్ జగన్

    April 11, 2019 / 03:21 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు ఒడిగట్టారని ప్రతిపక్ష నేత, సీఎం అభ్యర్థి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. లోటస్ పాండ్ వేదికగా జగన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తన ఓటమి తప్పదని నిర్దారణకు వచ్చి ప్రజల�

    కాసు మహేశ్ రెడ్డిపై తెదేపా కార్యకర్తల దాడి

    April 11, 2019 / 10:28 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నికలు వాడీవేడిగా జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులకు నాయకులతో పాటు ఓటర్ల భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతపై దాడి జరిగి�

    Exclusive Visuals : కోడెల కారుపై వైసీపీ దాడి

    April 11, 2019 / 08:56 AM IST

    గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. సత్తెనపల్లిలో ఘర్షణపూరిత వాతారణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు కారుపై వైసీసీ కార్యకర్తలు దాడి చేశారు. కోడెల పోలింగ్ కేంద్రానికి వెళ్తున�

    దాచేపల్లిలో ఉద్రిక్తత : పోలింగ్ కేంద్రంలోనే కొట్టుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు

    April 11, 2019 / 08:17 AM IST

    గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ వర్గీయులను టీడీప�

    చీరాల నియోజకవర్గంలో గొడవలు.. పోలీసులకు గాయాలు

    April 11, 2019 / 07:39 AM IST

    ఏపీలో ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. పిట్టువారిపాలెంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్�

    చంద్రబాబు ఓటమిని అంగీకరించారు

    April 11, 2019 / 07:14 AM IST

    సీఎం చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారాన్ని కోల్పోతున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం అని సుబ్బారెడ్డి చెప్పారు. సైకిల్ కి నొక్కితే ఫ్య

10TV Telugu News