Home » Ysrcp
చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా�
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.వైసీపీ,జనసేన నేతల మధ్య పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నాయకుడు,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోం
వైసీపీ చీఫ్ జగన్ పై ఏపీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నది జగనే అని ఆరోపించారు. అల్లర్లు సృష్టిచడమే కాకుండా శాంతి భద్రతలు లేవని అంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా
రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు మరో ఎత్తు. ఈ సీటు పైనే ఇప్పుడు అందరి చూపూ పడింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి
ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమాలో వారు ఉంటున్నా.. అభ్యర్థులకు మాత్రం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఏమిటో ఎవరికీ అంతుపట్టకపోవడంతో .. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి మరింత వేడి పుట్టిస్తోంది. జిల్�
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నేత సి.రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని కోడెల మంటగలిపారని రామచంద్రయ్య అన్నారు. కోడెల అధికారంపక్షంతో ఒకలా ప్రతిపక్షంతో �
కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల హడావిడి ముగియడంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదంటూ
విజయవాడ : ఎన్నికల్లో గెలిచేందుకు… అభ్యర్ధులు ప్రజలపై కోట్ల రూపాయల నోట్ల వర్షం కురిపించారు. సాధారణ పోటీ ఉన్న చోట ఒక్కో అభ్యర్ధి 10 కోట్లు ఖర్చు పెడితే… గట్టి పోటీ ఉన్న చోట లెక్కకు మించి ఖర్చు అయింది. కృష్ణా జిల్లాలోని చాలా నియోజికవర్గాల్లో �
ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచారంలో ఉన్న ధీమా.. ఇప్పుడు జనసేనానిలో లేదా..? ఏపీలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న అనుమానంతోనే .. మౌనం దాల్చారా..? ఇదే ఇప్పుడు జనసైనికుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకాలం తమదే గెలుపంటూ చెప్పుకున్న జనసేన
ఎన్నికల నోటిఫికేషన్ ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఏపీలో హడావిడి చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహించారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా…. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగారు. జనసే�