Home » Ysrcp
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహ దాదాపు 65 మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్ లో 13 మందిని �
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. బాబు మరోసారి అధి�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసు దర్యాఫ్తు తీరుపై వివేకా కూతరు సునీతారెడ్డి మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. కడపలో తన తండ్రి వివేకా కీలక
ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ
విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ సినిమా నటుడు మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు. లోటస్పాండ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డితో భేటీ అయిన మోహన్ బాబు.. వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. గతంలో టీ�
అమరావతి: జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోడానికే షర్మిళ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిళ మళ్లీ ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని అడిగారు. �
రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్�
వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ కు లైన్ క్లియర్ అయింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు గోరంట్ల మాధవ్ నామినేషన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వే�
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేద�