Home » Ysrcp
జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ ఏపీలో మాత్రం పోటీ చేసే అభ్యర్ధుల కోసం వెతుక్కునే పరిస్ధితి వచ్చింది. అటు టీడీపీ, ఇటు వైసీపీలోకి నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతారా అని కమల
వైసీపీ పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లో ఇద్దరికి టీకెట్ కేటాయించారు జగన్. 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో తనయులు, సోదరులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్ర
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించార
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల సమరంలోకి దూకగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ను విడ
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్.. తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. జాబితాలో�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షడు జగన్ శ్రీనుబాబుకి పార్టీ కండువా కప్పి పార్టీల�
చిత్తూరు: పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ బెదిరిస్తూ ఈవీడియోలో సునీల్ చెప్పారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ సునీల్ ను కలిసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్త�
వైసీపీ తొలి జాబితా విడుదలయింది. 9మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ జాబితాను విడుదల చేశారు. కర్నూల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ కుమార్, అరకు-గొట్టేటి మాధవి, హిందూపురం – గోర
టీడీపీ సీనియర్ నాయకుడు,ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనువాసులు రెడ్డి శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేశారు.వైసీపీ అధినేత జగన్ మాగుంటకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాగుంట వెంట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో