Ysrcp

    నేడే వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

    March 13, 2019 / 01:37 AM IST

    ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఎంపికచేసి ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ(13 మార్చి 2019) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేయనుంది. ఉదయం 10గంటల తర్వాత ఏ సమయంలో అయినా కూడా పార్టీ తొలి జా

    ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా 

    March 12, 2019 / 08:14 AM IST

    విజయవాడ: వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరటానికి ముహూర్తం ఖారారైంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి సీఎం చంద్రబాబు  నివాసంలో భేటీ  అయిన రాధాకృష్ణ తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని చంద్రబా�

    జగన్ ట్వీట్: భుజాలపై మోసిన అందరికీ వందనాలు

    March 12, 2019 / 05:30 AM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. 12 మార్చి 2011న స్థాపించబడిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని వైఎస్సార్ ఆశయ సాధన కోసమంటూ జగన్ స్థాపించారు. ఇడుపులపాయలో YSR పాదాలచెంత వైఎస

    చంద్రన్న బంగారం.. రోజా ఆడరౌడీ

    March 12, 2019 / 04:36 AM IST

    అలీ ఎంట్రీ ఫిక్స్: పోటీ ఎక్కడ నుంచంటే? 

    March 11, 2019 / 01:14 AM IST

    ఎన్నికల సమయం వచ్చేసింది. షెడ్యూల్ ప్రకటన అయిపోయింది. ఈ క్రమంలో పార్టీలలోకి ఆయారాంలు గయారంలు సిద్ధం అయ్యిపోయారు. సీట్లు రాక కోందరు.. విలువ లేదని కొందరు.. ఎలాగైతేనేం పార్టీలు మారి వారి వారి భవిష్యత్తును ఎలా మలుచుకోవాలని చూసుకుంటున్నారు. ఈ నేపధ�

    టీడీపీ గూటికి గౌరు కుటుంబం

    March 9, 2019 / 03:11 PM IST

    కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న గౌరు దంపతులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌరు దంపతులకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు

    వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు : 14  రోజుల రిమాండ్ 

    March 9, 2019 / 11:06 AM IST

    నెల్లూరు: పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో అరెస్టైన నెల్లూరు రూరల్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి జిల్లా కోర్టు ఈనెల 23 వరకు 14 రోజుల రిమాండ్  విధించింది.  వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ�

    ఐటీ గ్రిడ్  కేసు : ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ ఎంపీలు

    March 9, 2019 / 10:05 AM IST

    అమరావతి :  ఐటీ గ్రిడ్‌ డేటా చౌర్యం కేసులో వైసీపి స్పీడ్ పెంచింది. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు సీనియర్ నేతలు సోమవారం  మార్చి 11న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుక గాను సోమవారం సాయంత్రం గం. 4.30 నిమిషాలకు  చీఫ

    సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు 

    March 8, 2019 / 01:08 PM IST

    తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను  కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.

    నెల్లూరులో ఓట్ల సర్వే కలకలం

    March 7, 2019 / 11:51 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు, సర్వేలు, ఐటీ గ్రిడ్ డేటా అంశాలు కాక పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధానంగా సర్వేల తొలగింపుపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకుంటున్నా�

10TV Telugu News