Home » Ysrcp
ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో.... ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను ఏ-3గా చేర్చారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు.
ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏంటి? ఎవరి హయాంలో ఎంత పని జరిగిందీ చెప్పడానికి శ్వేతపత్రం ఓ అస్త్రంగా మారింది.
వైసీపీపై సీఎం చంద్రబాబు సామెత
పార్టీపరంగా ఒక్క సభ్యుడు లేని టీడీపీ... ఏకంగా చైర్మన్ గిరీపై గురిపెట్టి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతుండగా, జడ్పీటీసీలను రక్షించుకోవడంపై టెన్షన్ పడుతోంది వైసీపీ... మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకుండానే.. జడ్పీ రాజకీయం వేడి
ప్రస్తుతానికి రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పొందిన కొడాలికి కొంత ఉపశమనం లభించినా, మున్ముందు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలే టెన్షన్ పెడుతున్నాయంటున్నారు.
పేద వారికి ఉచిత ఇసుకను ప్రభుత్వం అందిస్తే మంచిదే. మేము కూడా దీనిని స్వాగతిస్తున్నాం. వైసీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారన్నది కాకుండా..
వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి. వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి ..
వైఎస్ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలకు బాసటగా నిలుస్తామని.. అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్రెడ్డి కామెంట్స్ లోగుట్టు ఏంటి?
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.