Home » Ysrcp
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.
వైసీపీ కీలక నేతలు టార్గెట్గా ఆపరేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు... ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
వాస్తవ ఆర్థికస్థితిని వెల్లడించంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. గత టీడీపీ పాలనలో జరిగిన పనులన్నింటికీ జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు.
వాస్తవానికి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు.
జనసేనకు మూడు మంత్రి పదవులిస్తే... ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక మాఫియా ఆటకట్టించాలనే బీమ్లానాయక్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు.
మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా. అందుకే చులకన. నేను చాలా గట్టోడిని. భయాలు లేవు నాకు. చాలా మొండివాడిని.
ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొనాలని, వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని జగన్ ఆదేశించారు.
డీఎస్సీ పోస్టులు 6 వేలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 16 వేల పోస్టులు ఎలా భర్తీ చేస్తుందో నాకు తెలియడం లేదు.
తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.