రోడ్డు ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలు

ప్రమాద ధాటికి ఆమె కారు బోల్తా పడింది.

రోడ్డు ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. పలాస టోల్‌ గేట్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ధాటికి ఆమె కారు బోల్తా పడింది.

అంతకుముందు దివ్వల మాధురి మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై టీడీపీ కుట్ర పన్నుతోందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ని డీ ఫేం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బెజవాడ అంబేద్కర్ స్టాట్యూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దువ్వాడ ఉంటున్న ఇంటి నిర్మాణానికి తాను కూడా డబ్బు పెట్టానని అన్నారు.

Also Read: నా కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారు: దువ్వాడ వాణి తండ్రి