Andhra Pradesh : కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్.. ఫొటోలు వైరల్..
Andhra Pradesh : రాయలసీమలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన, ప్రధాన రక్షణ, ఏరోస్పేస్ అండ్ డ్రోన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంకోసం ఏపీకి వచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘనస్వాగతం పలికారు.








