Northern Mali : ఉత్తర మాలిలో పడవ, సైనిక స్థావరాలపై అల్ఖైదా అనుబంధ సంస్థ జిహాదిస్టుల దాడి…64మంది మృతి
ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు....
Northern Mali : ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. (military base attacks by jihadists) ప్రయాణికుల పడవ, సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలీ ప్రభుత్వం తెలిపింది.
G20 Summit : స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సంచెజ్కు కరోనా…జి 20 సదస్సుకు డుమ్మా
ఈ దాడుల్లో మాలి బోటులో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. నైజర్ నదిపై టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద ఆర్మీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ఈ దాడులను అల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న సమూహం జిహాదీలు చేశారని సమాచారం.