Kosigi: తండ్రిని కట్టేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఫిర్యాదు
కర్నూలు జిల్లా కోసిగి మండలానికి చెందిన ఓ మహిళ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముగ్గురిపై కంప్లైంట్ చేసింది. కోసిగి మండలం వందగల్లు గ్రామంలో అర్ధరాత్రి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపించింది.
Kosigi Mandal: కర్నూలు జిల్లా కోసిగి మండలానికి చెందిన ఓ మహిళ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముగ్గురిపై కంప్లైంట్ చేసింది. కోసిగి మండలం వందగల్లు గ్రామంలో అర్ధరాత్రి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపించింది.
తలారి హనుమేష్, ఫాతప్ప, కిష్ణమూర్తిలు ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు కోసిగి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళ పేర్కొంది.
ఇంటి బయట నిద్రిస్తున్న తన తండ్రిని కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో బట్టలు కుక్కి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు శారదమ్మ తనకు న్యాయం జరగాలని పోలీసులను ఆశ్రయించింది.
Read Also: గోవాలో దారుణం.. విదేశీయురాలిపై అత్యాచారం