Home » Author »bheemraj
జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్నట్లుగా హిందు ప్రతినిధులు చెబుతున్న వాజూ ఖానా మినహా అంతటా సర్వే చేసుకునేంందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో భారత పురావస్తూ పరిశోధనా సంస్థ జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించనుంది.
వివేకా హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నాయని, ఆధారాలు లభించలేదని అలాగే ఆధారాలు చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ అతని ప్రమేయం నిర్ధారణ కాలేదని తెలిపింది.
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, మూడు రాజధానులు ఎలా వస్తాయని నిలదీశారు. అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చే అవకాశాలున్నా
రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
హైకోర్టు తరలింపు గురించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సివుందన్నారు. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేసింది జగనన్న ఒక్కడేనని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇదేనని చెప్పారు. జగన్ ప్రబుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని తెలిపారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని వెల్
జులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా జీతభత్యాల పెంపు జరగాల్సివుంటుం�
ఈ కూటమి ఓడితే, ఇండియా ఓటమి అని రాయాల్నా అని పేర్కొన్నారు. అయినా, దేశాన్ని స్ఫురింప చేసే ఇట్లాంటి పేర్లు పెట్టే ప్రయత్నాలు స్పష్టంగా ఖండించ తగ్గవేనని తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించారు.
సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు నిందితులకు అధికారం లేదని చెప్పారు. A1చికోటి ప్రవీణ్, A2సుందర్ నాయక్, A3 రాకేష్, A4 రమేష్ గౌడ్ గా పోలీసులు పేర్కొన్నారు.
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.
మోదీ పాలనలో అంబానీ, అదానీలు లాభ పడ్డారని, పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోయారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని వెల్లడించారు.
జీవిత, రాజశేఖర్ 2011లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుక�
బలమైన ఈదరు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులై నెలలో సాధారణ వర్షపాత నమోదు అయిందని అన్నారు.
అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం అసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అ
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
తనపై అలాంటి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు.
కేసీఆర్ దొంగ నిరాహార ధీక్షలతో తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వాలనుకుంది.. ఇచ్చిందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల భయంతో కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు.