Home » Author »bheemraj
పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ వాలంటీర్లు ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా మాట్లాడాడని పేర్కొన్నారు. పవన్ రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ తెలంగాణ, దేశ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అందరికీ ఆహారం, విద్య, వ్యాపారం, ఆరోగ్యం ప్రాప్తింపజేయాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
పార్టీ నాయకులను బ్రోకర్లంటూ విమర్శించిన తోట నరసింహం, ఆయన తనయుడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చంటిబాబు వర్గం చెబుతోంది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెబుతున్న తోట వ్యాఖ్యల�
మద్యం డిస్టిలరీలు అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఒక చేత్తో గుంజుతూ రెండో చేత్తో తాయిలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖ, టీటీడీ, ఆలయ కమిటీలు, సమరసత్తా స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు.
హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది.
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ బద్ధం, చట్ట బద్దం, సరైనదేనని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు సింగిల్ జడ్జీ హేమంత్ అన్నారు.
బందోబస్తు విధుల్లో 2 వేల మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.
సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని తెలిపారు. తాము ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
శనివారం, ఆదివారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద 5.8కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఆవర్తనం బలహీన పడిందని తెలిపారు.
అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నీచంగా, దిగజారుడుతనంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇచ్చిన దాతలను సీపీ సత్కరించారు. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు.
ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో వివాహేతర సంబంధంపై వారిని నిలదీశారు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహించిన ప్రియుడు తన దగ్గర ఉన్న ఎయిర్ గన్ తో అతడిపై కాల్పులు జరిపాడు.
బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్లెక్సీలే అధికంగా ఏర్పాటు చేసిన వైనం నెలకొంది. నియోజకవర్గ ప్రథమ పౌరుడుకు ప్రతి సారి అవమానం జరుగుతుందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.
టమాటాలకు రక్షణగా ఉన్న పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టమాటాలు చాలా ఖరీదైనవి, వాటిని ముట్టుకోవద్దు అని ఒకరు కామెంట్ చేశారు.
37 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించింది.
టీడీపీ అధికారంలో ఉంటే ఆడ బిడ్డలకు రక్షణ ఉండేదని తెలిపారు. మహిళల రక్షణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది టీడీపీనే అని అన్నారు.
మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్, పీవీ మోహన్ - నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ - నల్గొండ, సీడీ మేయప్పన్ - జహీరాబాద్, బీఎం.నాగరాజ - నిజామాబాద్ నియమించారు.