Home » Author »bheemraj
గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
2024-లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
లెనిన్ నాగ కుమార్ పార్థివదేహం రాత్రి గన్నవరం చేరుకోగా అక్కడ నుండి మచిలీపట్నం స్వగ్రామం చింతగుంటపాలెం తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.
మూడు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారు ఎవరనే దానిపై టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యక్తుల కదలికలు సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యాయి.
జెడ్పీటీసీ సంధ్య రాణి, టీబీజీ కేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మీ, నాయకులు ఎల్లయ్య, బయ్యపు మనోహర్ రెడ్డిలపై వేటు వేయాలని నిర్ణయించారు.
గత మూడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్ కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు పంపించానని చెప్పారు.
సంతానం కలగకపోవడం, భవిష్యత్ లో పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతోపాటు అప్పులు అధికమవ్వడంతో దంపతులు మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో జులై 8వ తేదీన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
వైసీపీ పార్టీపై దగ్గుబాటి పురందేశ్వరీ చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేయనుంది.
ప్రమాదం ధాటికి లారీ, కారు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య రీజియన్ లో 30 అసెంబ్లీ నియోజక వర్గాలతో సహా 43 స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. వింధ్య రీజియన్ లోని 30 స్థానాలను గెలుచుకుంటామని ఆశా భావం వ్యక్తం చేశారు.
బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తప్పించుకునే క్రమంలో నిందితుల్లో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయని, మరొకరికి గాయలయ్యాయని దుహాన్ డీసీపీ పేర్కొన్నారు.
ప్రభావిత జిల్లాలైన ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్-A, నార్త్, సెంట్రల్, సౌత్ ఈస్ట్లలోని ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం, మంగళవారం మూసివేసింది.
ఐదు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో సాయి అనే జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. దీంతో సీఐ అంజూ యాదవ్ పై పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరు యువకులు బైక్ పై అతి వేగంగా వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ స్పాట్ లోనే మృతి చెందారు.
మహిళను చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆమె మృతి చెందారు. దాడి చేసిన ఇద్దరు దుండగులు హిందీ మాట్లాడటంతో వారు నార్త్ ఇండియాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.