Home » Author »bheemraj
ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామని వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని వెల్లడైందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆస్పపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల 8 మంది చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొ
'డేటా ప్రైవసీ చట్టాలు మీరు సీఎంగా ఉన్నా, లేకున్నా ఒకేలా ఉంటాయి' జగన్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
విజయవాడలో 30 వేల మందికి పైగా అమరావతిలో ఇళ్లను పొందారని చెప్పారు. విజయవాడలోని పేదలు అమరావతిలో ఉండకూడదా అని పేర్కొన్నారు.
8 ఏళ్ల నుంచి వీర్వోలుగా పనిచేస్తున్న వారిని గ్రేడ్ 1 పోస్టులో నియమించకుండా ప్రత్యేకంగా గ్రేడ్ 2 పోస్టు పేరుతో కేవలం రూ. 15 వేలు వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.
టెండర్లన్నీ పారదర్శకంగా, కోర్టు నియమించిన కమిటీల ద్వారా ఇచ్చామని తెలిపారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం నుంచి నెల్లూరుకు వాహనంలో తరలిస్తుండగా పడారుపల్లి వద్ద వంతెన పైనుంచి ఇమ్మానియేల్ దూకేశారు.
డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.
ఆగస్టు 20వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్ కు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రెండు కుటుంబాల మధ్య దశాబ్ధాల విబేధాలు ఉన్నాయని 2019 జులైలో అవినాశ్ పై తనకు అనుమానం మొదలైందని చెప్పారు. వివేక మృతి విషయం బయటికి రాకముందే తన కుమారుడికి తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని తెలిపారు.
టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా ఇందులో బాధితులున్నారని తెలిపారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలు అన్నారు. సాక్ష్యం చెప్పిన షర్మిలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అన్నారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.
గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ వీడియోలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని రెండో భార్య వరమ్మ ఆనంద్ బాబు ప్రశ్నించారు.
పరిశ్రమలోని ప్రధాన క్యాంటీన్ లో అనునిత్యం వంట కార్మికులు.. ఉద్యోగుల కోసం వంట వండి వడ్డిస్తుంటారు. క్యాంటీన్ లో వంట చేసిన అనంతరం ఇతర డివిజన్లకు భోజనం పంపిణీ చేస్తుంటారు.
అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా సందర్భంగా అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిపారు.
వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్నగర్, షాబాద్ నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1763.50 గా కొనసాగుతోంది.
హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండవచ్చని చెప్పారని తెలిపారు. అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండవచ్చని తెలిపారని వెల్లడించారు.
కొద్ది రోజుల తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారని తెలుసుకున్నారు. మృతురాలు నాగేంద్రమ్మగా భావించిన భర్త, కుమారులు ఆమెకు కర్మకాండలు కూడా జరిపించారు.
ఓ లారీ కొత్తగూడెం వైపు వెళ్తోంది. కొంతమంది మద్యం సేవించి ఎదురుగా రోడ్డుపై కారు నిలిపారు. లారీ డ్రైవర్ అక్కడి వెళ్లి కారును తొలగించాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది.
తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లిన తర్వాత శుక్రవారం మరోమారు ఆ బాలికపై అత్యాచారం చేశారు. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.