Home » Author »bheemraj
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్రలో ఇల్లు లేదని, వారు హైదరాబాద్ లో ఉంటారని పేర్కొన్నారు. వాలంటరీకి జీతం కాదు ఇచ్చేది, గౌరవ వేతనం అని అన్నారు.
రాజ్యాంగ పీఠికలో మతాలకు సంబంధించిన విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని రాసుందన్నారు. అర్చకులను వేలం వేయడాన్ని కోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు.
వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు మూడో సప్లమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేశారు. సీబీఐ మూడో చార్జీషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు.
పేదల అసైన్డ్ భూములు ఇడుపులపాయలో ఉన్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ. 900 కోట్లు భారీ స్కాంకు పాల్పడిందని ఆరోపిస్తే.. ప్రభుత్వం స్పందించ లేదన్నారు.
హైదరాబాద్ సెంటర్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పా అన్ని ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. 26,799 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు.
కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసన్నారు. తాడిపత్రిలో జేసీ.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
తాజాగా అరెస్టు అయిన 13 మంది నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు సిట్ గుర్తించింది.
ప్రజా సేవలో తన విధులకు కూతురు తుల్జాభవానిరెడ్డి, అల్లుడు రాహుల్ రెడ్డి ఆటంకం కల్గిస్తున్నారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది.
ఆన్లైన్ గేమింగ్, క్యాసినో గుర్రపు పందాలపై పన్ను విధించే అంశంపై నేడు జీఎస్టీ మండలిలో నిర్ణయం ఉండే అవకాశం ఉంది. పన్ను రేట్లు, మినహాయింపులు పరిపాలనా విధానాలు జీఎస్టీకి సంబంధించిన కీలక అంశాలను నిర్ణయించడంలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషిస్తోం
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
టీటీడీ కేవలం ఆంధ్ర ప్రజలది మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అందరి హిందువులది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఎమ్మెల్యే జోగారావు భూ బకాసురుడుగా మరారంటూ బొబ్బిలి చిరంజీవులు తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవులు ఆరోపణలకు ఎమ్మెల్యే జోగారావు కౌంటర్ ఛాలెంజ్ విసిరారు.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
సగటున 13.15 కిలో మీటర్లల చొప్పున పాదయాత్ర సాగుతోంది. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలీ మీటర్ల మైలురాయిని చేరుకోనుంది.
అయితే 2014 ఏప్రిల్ 25న సులేఖా దేవి భర్త బబ్లూ సింగ్, ఆమె మరిదిని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. కాగా, ఈ హత్య కేసు నిందితులు గతేడాది బెయిల్ పై విడుదల కావడం గమనార్హం.
ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి.