Home » Author »bheemraj
అజయ్ అర్జున్ శర్మ అనే 25 ఏళ్ల యువకుడు టికెట్ తీసుకుని కైలాష్ కాలనీ మెట్రో రైలు స్టేషన్ లోకి ప్రవేశించాడు. ప్లాట్ ఫామ్ పై రైలు కోసం వేచి ఉన్నాడు.
భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాడు. ఆ తర్వాత సవతి కుమార్తెకు ఫోన్ చేశాడు. వారి తల్లిని చంపి మృతదేహాన్ని బ్యాగులో ఉంచానని, వచ్చి తీసుకెళ్లాలని తెలిపారు.
జనసేన రాష్ట్ర కార్యదర్శిగా సంగిశెట్టి అశోక్ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ కాకినాడ నగర అధ్యకుడిగా ఉన్న సంగిశెట్టి అశోక్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు.
కరెంటు తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించిందని నిర్ధారించారు. ఆధారాలన్నింటిని అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు తెలిపారు.
పోడు భూములకు పట్టాలు పారదర్శకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న నాలుగు లక్షల గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని తెలిపారు.
కుటుంబ రెడ్ల పాలనకు తాను వ్యతిరేకమని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పాడు.. కానీ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.
విశాఖ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ కమీషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తలదించుకునేలా ఉందని చెప్పారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దగ్గరవుతున్నారు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం చేస్తారా? లేకపోతే రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.
ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించి మోసం చేశారని వెల్లడించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
సోమిరెడ్డి తనవి ఉత్తుత్తి ప్రమాణాలు అన్నారు.. కనీసం సోమిరెడ్డి వచ్చి లోకేష్ చెప్పిన ఆస్తులు తనవేనని ఎందుకు ప్రమాణం చేయలేక పోయారని ప్రశ్నించారు.
దేశభక్తుల విగ్రహాలను అవమానపరిస్తే నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సమస్యను సద్దుమణిగేలా చూడాలన్నారు.
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
నల్లపురెడ్డి శ్రీనివావసులు రెడ్డిపై కుట్రలు చేసి.. చంద్రబాబు పార్టీ నుంచి బయటికి పంపించాడని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు.
ఉత్తరకాశి జిల్లాలో టమాటా కిలో రూ. 180 నుంచి రూ.200 పలుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో అత్యధికంగా కేజీకి రూ.162 గా ఉంది.
చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశాడని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలన్నారు.
జూన్ 30వ తేదీన అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో ఉన్న సాహితీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లో కెమికల్ రియాక్షన్ కోసం పాల్వెంట్ నింపుతుండగా ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో అదే రోజు ఇద్దరు మృతి చెందారు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తేల్చింది
దేశవ్యాప్తంగా యూసీసీ అమలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. యూసీసీ అమలు కోసం కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.