Home » Author »bheemraj
మంగళవారం రాత్రి టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను ఎత్తుకెళ్లిపోయారు.
రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గత రెండు నెలలుగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే ఆ మరునాడే ఒక స్కూల్ బయట మహిళను కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.
లోకేష్ విడుదల చేసిన ఆస్తుల్లో దొంతాలిలో 25 ఎకరాల భూమి తనదేనని.. దాని విలువ రూ.5 కోట్లు అని పేర్కొన్నారు. తాను మంత్రి అయ్యాక రూ.6 కోట్ల విలువైన భూమిని విక్రయించానని చెప్పారు.
2012జనవరి 18న జుకర్ బర్గ్ ఆఖరిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే తొలిసారి.
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది విడ్డురంగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలి అంటున్నామని తెలిపారు.
దుకాణంలో ఉన్న ఖమ్యుం, ఫీరోజ్ తదితరులు అధికారుల ఐడీ కార్డులు చింపి, వారిపై దాడి చేశారు. అధికారులను నిర్బంధించి ఫార్చునర్ కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వైపు తరలించారు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అలోక్ ఆరాధేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.
బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలోని వరంగల్లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు.
ఎఫ్డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్కు ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్ కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వెల్లడించారు.
అజిత్ పవార్ తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే వెల్లడించారు.
సీఐ ఆనందరావు సెల్ ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని తెలిపారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఉందని.. పోలీసులు దాన్ని బయట పెట్టాలన్నారు.
రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన అస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే.. అర గంటలో సింగిల్ గా వస్తానని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా రూ. 83.29కు లభిస్తుందని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది.
బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
కేటీఆర్ అమిత్ షా ని కలిసి వారికీ అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షుడిగా మార్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకని విమర్శించారు.
మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీరాములు యాదవ్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటన తరువాత తొలి సమావేశం నిర్వహించారు.