Home » Author »bheemraj
పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. కొంతమంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారని వెల్లడించారు.
ఈ ఘటనపై ఎవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాద్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
కాజీపేట వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ గా మారనుంది. మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.
రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలనే ముందు చూపుతో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.
గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు. పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు.
కాకినాడ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. పెదఅమిరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన నిర్మల ఫంక్షన్ హాల్ లో తోట సుధీర్ కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.
లాలపేట్ నుండి మౌలాలి వైపు ఫ్లై ఓవర్ మీదుగా జీహెచ్ఎంసీ లారీ స్పీడ్ గా వెళుతోంది. లారీ బలంగా ఢీకొట్టడంతో డివైడర్, కరెంట్ పోల్, సీసీ కెమెరా స్టాండ్ ధ్వంసం అయ్యాయి.
కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.
ఆమె చనిపోతే రాజకీయం చేయాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. కానీ, తాను ఆమెను బ్రతికిస్తానని స్పష్టం చేశారు.
భీమవరం ప్రజలు పవన్ చెబితే తెలుసుకునే పరిస్థితి లేరని పేర్కొన్నారు. భీమవరంలో ఎన్ని వార్డులు, ఎన్ని మండలాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కు తెలియదని.. పవన్ హైదరాబాద్ వాసి అని పేర్కొన్నారు.
సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాషలో ఉంటే వాటిని ఇంగ్లీష్ లోకి అనువధించి ధర్మాసనానికి అందించాలి. లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించబోవు.
రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద�
వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు వెల్లడించారు. కాగా, వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా ఉందని వధువు కుటుంబ సభ్యులు తమకు చెప్పారని వరుడి బంధువులు చెబుతున్నారు.
బోధన్ బీఆర్ఎస్ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని.. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కొమురంభీ అసిఫాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోడు పట్టాలను గిరిజనులకు పంపిణీ చేస్తారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు.