Home » Author »bheemraj
నాసిక్ జిల్లా దగ్గరకు రాగానే కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించారు. ఆపై కారులోని ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరార్ అయ్యారు.
దాదాపు 2 గంటల అనంతరం విమానం తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించారు. డ్యూటీ అయిపోయిందని తాను విమానాన్ని నడపబోనని స్పష్టం చేశాడు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
గోదావరిపై వశిష్ట బ్రిడ్జి ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. అన్ని సమస్యలు అధిగమించి పనులు ప్రారంబించామని చెప్పారు.
మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని, అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారని.. కానీ అరెస్ట్ జరగలేదన్నారు. నిజంగా జరిగేది చెప్పాలని.. డూప్ ఫైట్ చేసి జనాన్ని నమ్మించలేరని పేర్కొన్నారు.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులు మార్చి నెలలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఆదివారం 87 వేల 407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.47 కోట్లు ఆదాయం వచ్చింది.
రానున్న 24 గంటల్లో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గతేడాది మహా శివరాత్రి సమయంలో శివ లింగానికి 103 కిలోల బంగారంతో జలహరి అనే ఆభరణాన్ని అలంకరించారు. జలహరి నాణ్యత, బరువుపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి.
ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.
దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యం లో వీటిని అభివృధి చేస్తున్నామని వెల్లడించారు. 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
అసలు వాస్తవాలు రాంగోపాల్ వర్మకి తెలుసా అని ప్రశ్నించారు. ఖబడ్దార్ రాంగోపాల్ వర్మ అంటూ హెచ్చరించారు.
రాజకీయాల్లో మూడో వంతు మహిళలు ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని చెప్పారు. పోటీ చేయకుండా జిల్లాలో అన్ని స్థానాల గెలుపు కోసం పనిచేయమన్నా తాను సిద్ధమేనని తెలిపారు.
రోడ్డుకు బిల్డింగ్ డౌన్ ఉండటంతో పైకి లేపే ప్రయత్నం చేశారు. జాకీలతో పైకి లేపే ప్రయత్నంలో భవనం రెండు ఫ్లోర్ పక్కకు ఒరిగాయి.
కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో మరికొంత మంది సినీ తారల పేర్లు వెలుగుచూడటం చర్చనీయాంశం అయ్యింది. పోలీసు కస్టడీలో ఉన్న కేపీ చౌదరి వారి పేర్లను వెల్లడించడంతో పలువురు సెలబ్రిటీలలో ఆందోళన మొదలయ్యింది.
తన స్థాయి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఒకసారి మంత్రిగా ఉన్నానని.. లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు.
విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిజాబ్ పేరుతో విద్యార్థినిని బయటకు పంపించారని పేర్కొన్నారు.
గాయపడినవారిని చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడినవారు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు.