Home » Author »bheemraj
వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు.
జూన్10వ తేదీన జ్యోతి అత్తింట్లో వివాదం నెలకొంది. వివాదం కారణంగా కక్ష పెట్టుకొని జ్యోతిని చంపాలని అత్తింటి కుటుంబం ప్లాన్ చేసుకుంది.
ఉమ్మడి ఖమ్మంతో పాటు ములుగు, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
డొమినిక్ గుట్టు రట్టు అయింది. దుస్తులు మార్చుకునే గదుల్లో మహిళలను చిత్రీకరించేందుకు అతడు రహస్య కెమెరా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేయగా భార్యపై పర పురుషులతో అత్యాచారం చేయించిన వీడియో రికార్డింగులు బయట పడ్డ�
తమను కొడతానని చెప్పాడానికి పవన్ పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. అమ్మవారి పేరు పెట్టుకొని యాత్ర చేస్తూ పవన్ బూతు పురాణం వల్లిస్తున్నాడని పేర్కొన్నారు.
లక్ష్మణ్ కుమార్ అనుమానించిన పది బూతుల్లో ఎలాంటి ఓట్ల తేడాలు లేవన్నారు. ధర్మపురి ఎన్నిక ఫలితాలకు సంబంధించిన ఎక్కడైనా సరే చర్చించుకుందామని తెలిపారు.
అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం రావాలంటే, బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెప్పారు.
బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలు పాల్గొనకపోవటంపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
45 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15, 600 ఇళ్ల నిర్మాణం చేశారు. జీ+9 నుంచి జీ+10, జీ+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం చేశారు.
అయితే, ఆ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదని వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు వారి కేసును ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు కేసు విచారణ చేపట్టింది.
కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారు. మునగాల (మం) మద్దెల చెరువు వద్ద కాంతారావు కారును ఢీకొట్టేందుకు సిఫారీ గ్యాంగ్ యత్నించారు.
ఆషాడం మొదలైందంటే తెలంగాణ వ్యాప్తంగా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
తాను మానసికంగా పురుషుడినని నమ్ముతున్నానని, ఇకపై శారీరకంగా కూడా అలాగే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. మరోవైపు తల్లిదండ్రులు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద సమస్య కాదని సుచేతన చెప్పారు.
పెద్దఅనంతాపురం గ్రామాన్ని పెద్దపులి వీడడం లేదు. వరుస దాడులతో గ్రామస్థులు హడలి పోతున్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో పశువులను పెద్దపులి వేటాడుతోంది.
బస్సు ఇంజన్ క్యాబిన్ లో మొదట పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా బ్యాటింగ్ చేస్తున్న బాలుడు తాను ఔట్ కాలేదని, పిచ్ ను వదలి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.
కేంద్ర హోం శాఖ నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. కేంద్ర హోంమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.