Home » Author »bheemraj
బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.
అన్నయ్య, తండ్రి పేరు చెప్పి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఏ విషయంలో కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
పోస్ట్మార్టం పరీక్షలో ఛాతీపై కత్తిపోటు కారణంగా శశికుమార్ మృతి చెందినట్లు ఈవినింగ్ స్టాండర్డ్ వార్తాపత్రిక తెలిపింది.
యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అరుణ నుంచి అధికారులు సమాచారం సేకరించారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చిన అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి అదరణ లేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకి రూ. లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు.
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో అర్ఫాత్ ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి మసూద్ అలీ అనే అడ్వకేట్ అర్ఫాత్ తో గొడవ పడ్డాడు.
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి.
నేరుగా పార్వతమ్మ ఇంటి కంపౌండ్ వాల్ గోడ దూకి లోపలికి చొరబడిన దివాకర్.. చిన్న గేట్ ఆవరణలో నిద్రిస్తున్న పార్వతమ్మను గొంతు పట్టుకొని, ఇటుకతో తలపై మోదాడు. దీంతో వృద్ధురాలు చనిపోయారు. China
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
ఆదివారం 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు.
వీటిలో సికింద్రాబాద్-మాలతిపట్ పూర్, నాందేడ్-కుర్దారోడ్, కాచిగూడ, మాలతిపట్ పూర్ వంటి స్టేషన్ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బహనాగ బజరా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను ఈ నెల 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ అల్లర్లలో ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమైనట్లు కోర్టు వెల్లడించింది.
కాంగ్రెస్ పాలన వద్దనే... కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క పైసా సాయం అందలేదని విమర్శించారు. తాము రైతు బంధు అందిస్తూ రైతులకు అదుకుంటున్నామని తెలిపారు.
హైదరాబాద్ రెండో రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశం ఆషామాషి కాదన్నారు.
మెట్రో రైలులో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్సీ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. జానీ జానీ ! యస్ పాపా? మేరింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది.
పవన్ కళ్యాణ్ తన సలహాలు తీసుకుంటున్నాడు కానీ పూర్తి స్థాయి లో అమలు చేయటం లేదని తెలిపారు. పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడని తెలిపారు.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు నెక్లెస్ తీసుకెళ్తున్న విషయాన్ని పసిగట్టి పథకం ప్రకారమే చోరీ ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.