Home » Author »bheemraj
టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అ
ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లు అన్యాయంగా ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన రుణ గ్రహీతల ఖాతాలను బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా తేల్చుతున్నాయని ప్రశ్నించారు.
పోలీసులు యువతి తండ్రి, ఆమె కుటుంబాన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. యువ దంపతులను హత్య చేసినట్లు అంగీకరించారు. ఒకే ఇంటి పేరు ఉండటంతో వారి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో పవన్ సమావేశం కానున్నారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుండి బయలు దేరనున్నారు.
అనారోగ్యంతో ఉన్న ఆరుద్ర కుమార్తెకు వైద్యం అందించే విషయంలో ఆమె ఇల్లును అమ్ముకోనీయకుండా కానిస్టేబుళ్లు అడ్డుకుంటున్నారన్న అంశాన్ని లేఖలో అనిత పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
చైన్ పూర్, పంచ్ ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతోటే వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది.
తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాను తలుచుకుంటే కాకినాడలో పవన్ కు సంబంధించిన ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టనివ్వనని సీరియస్ అయ్యారు. రాష్ట్రం నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను బయటకు పంపించాలన్నారు.
జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది.
ఎమ్మెల్యే చందర్ కు మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేయగా, తాజాగా మేయర్ కు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ లెటర్ పంపారు.
వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్ ను అమ్మవారికి సమర్పించారు. దేశం సస్యశామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను సమర్పించారు.
మృతులు పింకీ (30), జ్యోతి (29) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన మొబైల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆపై బాధితుడు ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొండ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా మంది చిక్కుకుపోయారు.
తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
పవన్ వారాహి యాత్రను ఆపే సత్తా ముదునూరికి లేదని చెప్పారు. నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలనేదే ముదునూరి లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య / పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులకు వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది.