Home » Author »bheemraj
చాలా సేపటి తర్వాత ఎలుగుబంటి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లడంతో అంబులెన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.
ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి చెప్పామని వెల్లడించారు. జరుగుతున్న పరిస్థితులను నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా వివరించి చెప్పామని తెలిపారు.
ఈటల రాజేందర్ వెనకుండి ఈ తతంగం నడిపిస్తున్నాడని ఆరోపించారు. "రాజేందర్ నీకు చిత్తశుద్ధి ఉంటే పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసి చెబుదాం" అని సవాల్ చేశారు.
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ కూలినట్లు ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నార�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి, ఇంఫాల్లో సమావేశం జరిగి ఉంటే, మణిపూర్ ప్రజల బాధ జాతీయ సమస్యకు సంబంధించిన అంశమని స్పష్టమైన సందేశం వెళ్లి ఉండేదన్నారు.
కనీసం 100 స్థానాల్లో పోటీకి దిగి, 50 సీట్లలో గెలిచి సీఎం అవ్వటానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు.
ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు షూ ధరించి రాకూడదని అధికారులు పేర్కొన్నారు.
ప్రతిపక్షాలను ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్.. విపక్షాల మీటింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఉన్న కవిత ఎందుకు అరెస్ట్ కాలేదో చెప్పాలన్నారు.
లోకేష్ పాదయాత్ర.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలాగా గ్రాఫిక్స్ కాదని పేర్కొన్నారు. లోకేష్ విద్యావంతుడు.. ఒక ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అని వెల్లడించారు.
శిరీష(22) అనే మహిళకు విశ్వనాథ్ తో నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి మూడేళ్ల వయసున్న మనీష్ అనే కుమారుడు ఉన్నాడు.
గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.
షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రక్షణ భూములు ఇచ్చినట్లయితే హెచ్ఎండీఏ వెంటనే పనులు చేపడుతుందని రక్షణ మంత్రికి చెప్పామని తలిపారు. హైదరాబాద్ లో 142 లింక్ రోడ్లకు ప్లాన్ చేశామని... వాటిలో 1, 2 చోట్ల రక్షణ భూములు ఉన్నాయని చెప్పారు.
2018 ఎన్నికల్లో పొంగులేటి బీఆర్ఎస్ లో ఉండి ఎన్ని గెలిపించారని ప్రశ్నించారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
మరో రెండు మూడు రోజులు బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని చెప్పారు. పూర్తిగా కోరుకున్నాక చిన్నారితో సహా కుటుంబ సభ్యులందరికీ దగ్గరుండి స్వామి దర్శన ఏర్పాట్లు చేయించి పంపుతామని వెల్లడించారు.
సిబ్బంది, బిల్లు కలెక్టర్ పొరపాట్ల కారణంగా భారీగా కరెంటు బిల్లు వచ్చిందని గుర్తించారు. ఈ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వృద్ధురాలికి భరోసా ఇచ్చారు.
ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం పవన్ కు ఉన్నాయని భావిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్, జనసైనికులు తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు.