Home » Author »bheemraj
వైద్య సిబ్బంది కుమారుడి కాలికి కట్టుకట్టిన తర్వాత తిరిగి స్కూటర్ పై కిందకు తీసుకెళ్లేందుకు మనోజ్ జైన్ ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ జైన్ ను అడ్డుకుని స్కూటర్ కీ తీసుకున్నారు.
తమిళి సైని ఓట్లు వేసి ఎన్నుకోలేదన్నారు. రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఓటు వేసి ఎన్నుకున్నారని తెలిపారు.
చంద్రబాబు ఖాళీ ఖజానా ఇచ్చిపోతే జగన్ రూ.4 నుంచి 5 లక్షల ఖర్చు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వెల్లడించారు.
నిజమైన రాజకీయాలు చేసే సత్తా పవన్ కు లేదని స్పష్టం చేశారు. పవన్ ను నడిపిస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు.
కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
అయితే ఈ ఏడాదిలోనైనా సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్ జారీ విధానాన్ని అమలు చేసే అంశాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా జీహెచ్ఎంసీలో వార్డు పాలన విధానాన్ని ప్రవేశపెట్టింది.
అమెరికా ఇల్లినాయిస్ లోని లేక్ బారింగ్టన్ లో మార్క్ డికారా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చింది. ఓ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది.
జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని పేర్కొన్నారు. 2019లో జగన్ ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు.
కొద్ది క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అంతలోనే వరుడు అదనపు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
డాక్టర్ సురేష్ కుటుంబానికి కుప్పంలో ఎంతో మంచి పేరు ఉందన్నారు. ఇక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనని చెప్పారు.
ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కచ్ జిల్లాలోని భచౌకకు 5 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు అయింది.
హైదరాబాదులో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్టు నకిలీ ఐడి కార్డ్ తయారు చేశారు. అశ్విని ముగ్గురు యువకులను ప్రేమించారు.
వృద్ధురాలిని శవపేటికలో శ్మశానవాటికకు తరలిస్తుండగా ఆమె లేచారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఈక్వెడార్ లోని బాబహోయాలో చోటు చేసుకుంది.
స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మాయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హై కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో వీఎమ్ సీలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికులు ఏడాదికి 5 అదనపు సెలవులు పొందనున్నారు.
మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఏనుగులను ఢీకొట్టే సమయంలో ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పలమనేరు నుంచి చెన్నైకు ఐచర్ వాహనం కూరగాయల లోడుతో వెళుతోంది.
గతేడాది అక్టోబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.