Home » Author »bheemraj
జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి.
ఈ భూకంప తీవ్రత ప్రభావంతో చిటోస్, అస్టుమాచో నగరాలతోపాటు హోక్కాయిడో దీవి అంతటా జీవిస్తున్న ప్రజలు అల్లాడి పోయారు.
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.
ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి ల్యాండ్ స్కాంపై విచారణ జరిపిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కర్నూలులో హైకోర్టు పెడతామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చారు.. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
కిలో వెన్నపై రూ.32, ఇతర ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. రాయలసీమలోని 6 జిల్లాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
పెళ్లి వేడుకలో పాటలు పాడుతున్న మరదలను మధ్యలోనే బయటికి తీసుకువచ్చారు. ఊరి చివర ఉన్న ఆయిల్ పామ్ తోటలోకి తీసుకు వెళ్లి కత్తితో సత్యనారాయణ ఆమె గొంతుపై పలుమార్లు పొడిచాడు.
ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మా తెలిపారు.
అయితే, ఎమ్మెల్సీ డ్రైవర్, అనుచరులు కారును వదిలి పరారయ్యారు. ప్రమాదం జరగ్గానే కారు అద్దానికి ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ ను అనుచరులు తొలగించారు.
తీవ్ర సౌర తుఫాను వల్ల ప్రపంచంలో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితినే 'ఇంటర్నెట్ అపోకలిప్స్' అని అంటారు.
భూమిపై మౌంట్ ఎవరెస్ట్ 8.8 కిలో మీటర్ల ఎత్తులో ఉండగా భూమి లోపల ఉన్న ఈ పర్వతాలు ఏకంగా 38 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని పేర్కొన్నారు.
అప్పటికే రెండు విమానాలు స్వల్పంగా ఢీకొనడంతో థాయ్ ఎయిర్ వేస్ విమానం రెక్క విరిగిపోయింది.
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. తనకు ఇంకా ఏడు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉంది.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని వెల్లడించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
కేసీఆర్ లాగా సిట్ వేసి విచారణను తొక్కి పెట్టే పార్టీ బీజేపీ కాదని తెలిపారు. నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ చెప్పగలడా? అని ప్రశ్నించారు.
అమ్మఒడి, గోరు ముద్ద, విద్యా కానుక తదితర పథకాల అమలు ద్వారా 2030లో సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2023-24లోనే సాధించ వచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
తీవ్ర కాలిన గాయాలైన వృద్ధ దంపతులను చికిత్స కోసం గ్వాలియర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించింది.