Home » Author »bheemraj
అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గూడ్స్ రైలు వ్యాగన్ లో చెలరేగిన మంటలను ఫైరింజన్లతో ఆర్పివేశారు.
బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే.. తెలంగాణలో కుటుంబ, తప్పుల తడకతో పాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్ ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేకు యాంజియోగ్రామ్ చేసి, స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
పేపర్ కొనుగోలు, అమ్మకాల ద్వారా ఈ వ్యవహారంలో రూ.1.63 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీచ్ చేసి రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికి పంపినట్లు సిట్ అధికారులు పేర్�
రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు. 7 ఎకరాలలో సుమారు 307 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి వేణు పంపిణీ చేశారు.
శరద్ పవార్ కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు.
జూన్11న విశాఖలో అమిత్ షా బహిరంగ సభ జరుగనుంది. ఈ మేరకు శుక్రవారం విశాఖలో బహిరంగ సభ పోస్టర్ ను సీఎం రమేష్, మాధవ్, ఇతర బీజేపీ నేతలు విడుదల చేశారు.
ఈ క్రమంలో ట్రాక్టర్ రివర్స్ వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ఇంజిన్ సహా డ్రైవర్ వ్యవసాయ బావిలో పడిపోయాడు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో ఉన్నందుకే జగన్ అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని తెలిపారు.
మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పొంగులేటి ఎస్.ఆర్.కన్వెన్షన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది చేప మందు కొసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొబైల్ గేమ్ కంపెనీలకు చేసిన చెల్లింపులకు సంబంధించి పాస్ బుక్ లో నమోదైన ఎంట్రీలను చూపుతూ కూతురు నిర్వాకం గురించి తల్లి కన్నీటి పర్యంతమవుతున్నారు.
మహబూబ్ నగర్ లో ఆడపిల్లలకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మోహన్ రెడ్డి అనడం తమందరి అదృష్టం అని అన్నారు.
ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావటం వాస్తవం కాదా అని పేర్కొన్నారు. 30 శాతంగా ఉన్న ప్రసూతి... ఇప్పుడు 60 శాతం వచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు.
ఈ ఘటనపై తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. సంప్రదాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న ఇటలీలోని దిగువ సభలో ఇలాంటి ఘటన జరుగడం విశేషంగా చెప్పవచ్చు.
కరెంట్, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.