Home » Author »bheemraj
కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 100 ఏళ్లకు కేటీఆర్ పుట్టాడని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు.
ఆరు వేలపై చిలుకు ఉద్యోగాల భర్తీకి బుధవారం మంత్రివర్గంలో ఆమోదం చేశారని వెల్లడించారు. సచివాలయ వ్యవస్థతో నూతన అధ్యాయానికి జగన్ తెర లేపారని పేర్కొన్నారు.
పీజీలో ఎంఏ ఆర్ట్స్, ఎంఏ సోషల్ సైన్సెస్, ఎంకాం, ఎమ్మెస్సీ లాంటి కోర్సులను ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పీజీలో జులై సెషన్ ప్రవేశాలకు 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఎస్ సీవీ నాయుడు నాయుడు వెంట ఎవరూ వెళ్ళరాదు అంటూ పార్టీ కార్యకర్తలకు బొజ్జల సుధీర్ రెడ్డి నిన్న(బుధవారం) వాయిస్ మెసేజ్ లు పంపారు.
గీతాంజలి అయ్యర్.. కోల్ కతాలోని లోరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె 1971లో దూరదర్శన్ లో చేరారు. 30 ఏళ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు.
ఇప్పుడు శుక్రగ్రహం ఇదే స్థితిలో ఉన్నందున అధిక సూర్యరశ్మిని పొందుతూ ప్రకాశవంతంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జనసేన పార్టికి తన అవసరం మేరకు పని చేస్తానని పవన్ కు స్వాములు తెలిపారు. ‘మీ లాంటి పెద్దలు పార్టీకి ఏంతో అవసరం’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. ధరణిపై ప్రజా దర్బార్ నిర్వహించి అడగండి .. ప్రజలు చెబుతారు అని వెల్లడించారు.
మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం తగదని వాదన వినిపించింది.
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైకి వెళ్తోన్న సమయంలో ఆయిల్ డ్రమ్ములు కిందపడ్డాయి. దీంతో ఆయిల్ రోడ్డు మొత్తం విస్తరించింది.
తవ్వకపు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం చిన్నారి 50 ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. బోర్ వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతోందని సెహోర్ ఎస్సీ మయాంక్ అవస్థీ తెలిపారు.
కాగా, వీరికి 7నెలల క్రితమే వివాహం అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో భార్య శిల్పను మృత్యువు కబలించింది.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
ఇక ఐదో సభ్య దేశంగా బెలారస్ కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఏసీబీ, విజిలెన్స్ బృందం బుధవారం కూడా తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.
సికింద్రాబాద్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థి వాట్సాస్ ద్వారా మిగిలిన నలుగురికి సమాధానాలు చేరవేశారు. మల్లాపూర్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థిపై అనుమానం రావడంతో ఇన్విజిలేటర్ అతన్ని తనిఖీ చేయగా స్మార్ట్ ఫోన్ బయట పడింది.
ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువకముందే బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు.
అలాగే ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
రెండేళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
ఎయిమ్స్ భువనేశ్వర్ కటక్లోని మెడికల్ కాలేజీని మాండవియా సందర్శించనున్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి, వైద్యులతో ఆరోగ్యమంత్రి మాట్లాడనున్నారు.