Home » Author »bheemraj
రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందన్నారు.
రాష్ట్రంలో 150 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్... ఏటు చూసినా వరికోతలే అని పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికి.. దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. తెలంగాణ
ఇది భూభాగం లోతుల్లో కొత్త విషయాలను అన్వేషించడానికి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఈ ప్రాజెక్టులో సాంకేతిక నిపుణుడిగా ఉన్న వాంగ్ చున్ షెంగ్ పేర్కొన్నారు.
తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మొక్కలు నిద్రాణస్థితికి చేరుకుంటాయని శాస్త్రేవత్తలు గుర్తించారు. అనంతరం నీటి లభ్యత ఉన్నప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చేస్తాయి.
ఇప్పటికే 8లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని.. చేసిన అప్పులు ఎలా తిరిగి చెల్లిస్తారని నిలదీశారు. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులే లక్షా 30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12 నుంచి మెనూ అమలు కానుంది.
మూడు గర్భ గుడులతో ఉండే ఈ ఆలయంలో ఒకటి గణేషుడికి, మిగిలిన రెండు శివ, పార్వతులకు ప్రత్యేకించారు. గణేశుడి గుడి మోదకం, శివునికి చతురస్రాకారం, పార్వతి గుడి కమలం ఆకారంలో నిర్మిస్తున్నారు.
రైతులకు మీటర్లు బిగించాలని ఎవరైనా చూస్తే మీటర్లను పగలగొట్టాలని సూచించారు. ప్రతి సంవత్సరం రైతులకు రూ.20 వేలు పంట సాయం చేస్తామని చెప్పారు.
ఈ అంశాన్ని కేఆర్ఎంబీ మినిట్స్ లోనూ పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో తెలిపారు.
ఒక ఫోన్ లోని మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేశారు. మాట్లాడిన వ్యక్తి తన పేరు షేక్ అని తెలిపారు. ఆ బాలిక తన వద్ద ఉందని పేర్కొన్నారు.
చివరకు బాధితుడు మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో బాధితుడిని పరిశీలించిన వైద్యులు షాక్ కు గురయ్యారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.
ఒక హత్య, దొంగతనం కేసులో ఆనంద్ నిందితుడిగా ఉన్నాడు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యారు.
జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు.
ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇద్దరు వ్యక్తులు భద్రతా బలగాలను గమనించి పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు వారిని చాకచక్యంగా పట్టుకున్నాయని పోలీసు ప్రతినిధి తెలిపారు.
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. బిక్షం ఇస్తున్నట్లు కేసీఆర్ బియ్యం ఇస్తున్నారని వెల్లడించారు.
తాను రైతు బిడ్డనని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామని తెలిపారు.