Home » Author »bheemraj
ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.
దేశవ్యాప్తంగా 500 పైగా భారీ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రిపోర్ట్ కార్డుతో ప్రజల ముందుకు, మీడియా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు.
ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నెల రోజులుగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు.
గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.
ఎన్టీఆర్ కు పార్టీలతో సంబంధం లేదన్నారు. తనకు ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశం కల్పించారని తెలిపారు.
ఎన్టీఆర్ రాజకీయంగా యువతకు అవకాశం కల్పించారని కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు అని అభిర్ణించారు.
మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 8, 9 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు.
రెండు.. మూడు నెలల షుగర్ లెవల్స్ ను సూచించే ఏ1సీ లెవల్స్ ను తగ్గించడంలో ఈ ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. దీంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తు చేసుకుంది.
తద్వారా సంతానలేమి, జననాల్లో లోపాలు లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని క్యూషు యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు.
ధన బలంతో జగన్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు అయితే ప్రజలకు సేవ చేసే పార్టీలే నిలుస్తాయి.. గెలుస్తాయని అన్నారు.
రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.
మంచి మిత్రుణ్ణి కోల్పోయానని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మాట్లాడదాం రమ్మని ఎమ్యెల్యేలు పిలిస్తే ఎన్టీఆర్ వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్తే చెప్పులు వేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్ హంతకుడు చంద్రబాబు ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
ఏ 321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడు ఆ విమానం డోర్ తెరిచాడు. అయితే, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా డోర్ కొద్దిగా తెరుచుకుంది.
హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరకు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని ఆరోపించారు.