Home » Author »bheemraj
అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది.
అభివృద్ధి నిధుల కోసం కచ్చితంగా కేశినేని నానితో మాట్లాడతానని డాక్టర్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. తాను అందరినీ పలకరిస్తాను, అందరినీ గౌరవిస్తానని చెప్పారు.
సర్దార్ భజన్ సింగ్ కుటుంబం భారత్ లోని పంజాబ్ లో నివసించేది. అయితే, దేశ విభజన సమయంలో మహేందర్ కౌర్ తండ్రితో భారత్ లోనే ఉండిపోగా, తప్పిపోయిన షేక్ అబ్దుల్ అజీజ్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లిపోయారు.
బాధితులందరూ 12-18 ఏళ్ల వయసున్న వారే. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని జార్జిటౌన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారి పేర్కొన్నారు.
ఐటీ ఉద్యోగంతో మంచి భవిష్యత్ ను కాక్షించి బెంగళూరుకు వచ్చిన భానురేఖను అకాల వర్షం బలి తీసుకుంది.
తానేమీ విధ్వంసం చేయడం లేదన్నారు. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తానని చెప్పానని పేర్కొన్నారు.
2016 నవంబర్ లో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది.
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నిరసన కార్యక్రమం తలపెట్టారు. ఇందులో భాగంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో నిరసనకు కోటంరెడ్డి ప్లాన్ చేశారు.
రూ.2 వేల నోట్ చెలామణిలో ఉంటుందని, షాపులు ఆ నోట్లను తిరస్కరించరాదని పేర్కొన్నారు. కావాల్సినంత సమయం ఉన్న కారణంగా కస్టమర్లు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆ గ్రామంలోని యువతి మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమని.. తనే ఈ పని చేసిందని తెలిపారు.
కేతు విశ్వనాథరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.
బెయిల్ పిటీషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని గతంలో సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు.
గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.
పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వానలు పడతాయని పేర్కొంది.
ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధికంగా వర్షపాతం నమోదు అయింది. దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండే అంబర్ పేట్ లో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది.
బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్ ను పూరించాల్సివుంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ దీనిపై స్పందించింది.
దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు.