Home » Author »bheemraj
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.
జల్లికట్టు క్రీడల్లో భాగమైన బర్రెలు, ఇతర పశువులకు అవస్థలు, నొప్పి తగ్గించేందుకే తమిళనాడు ప్రభుత్వం జంతు చట్టంలో సవరణలు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సవరణలను ఆమోదిస్తూనే జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
1991 డిసెంబర్ లో క్రిస్మస్ సాయంత్రం వేళ ఆమె నడుపుతున్న కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లారు.
టెక్సాస్ లోని మెక్టిండియన్ ప్రాంతానికి చెందిన లహరి.. ఓవర్ ల్యాండ్ రీజినల్ మెడికల్ సెంటర్ లో పని చేస్తున్నారు. మే12న విధులు ముగిశాక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన మీడియా సమావేశంతోపాటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ను దూషించారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆలయం ఐదారు డిగ్రీలు వంగిపోతున్నట్లు పురావస్తు శాఖ పరిశీలనలో తేలింది. అదే సముదాయంలో ఉన్న మిగతా కట్టడాలు 10 డిగ్రీల వరకు వంగిపోతున్నట్లు తెలిపింది.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల వ్యూహం కన్నా, ముఖ్యమంత్రి ఎంపికకే ఎక్కువ కష్టపడి ఎట్టకేలకు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి కారు గుర్తు, ఏఐఎంఐఎం పార్టీకి గాలిపటం గుర్తు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్పార్ సీపీ)కి సీలింగ్ ఫ్యాన్ గుర్తును ఖరారు చేస్తూ నోటిఫికేషన్ లో పేర్కొంది.
అటవీ భూములను ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తూ ఆ శాఖ అనుమతి లేకుండా పనులు చేయడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో జగన్ ప్రభుత్వం అనుసరించిన దోపిడీ విధానం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.
మే20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలని పేర్కొంది.
ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ కాండం తొలుచు కీటకాన్ని చూసి పాషా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
విశాఖపట్నంపై సైకో జగన్ కన్ను వేశాడని తెలిపారు. విశాఖ వాసులకు రౌడీయిజం తెలియదన్నారు.
వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడిందని చెప్పారు.
నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్ గా నటింప చేయాలన్నారు.
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియను ఉదయం ఆళ్లగడ్డలో ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని, పాణ్యం పోలీస్ స్టేషన్ లో విచారించారు.
ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పాయల్ ప్రతీక్ ను నిత్యం కొడుతూ, తిడుతూ వేధిస్తూవుండేది. ఇదే విషయంపై మూడో భార్య, శశిపాల్ మధ్య ఎల్లప్పుడూ ఘర్షణలు జరుగుతుండేవి.