Home » Author »bheemraj
వైసీపీ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. రూ.2వేల నోటు రద్దు చేయాలని ఆర్బీఐకి లెటర్ రాశానని చెప్పారు.
కేంద్రం ఆర్డినెన్స్ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.
ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక కూడా మహా సభలో జరుగుతుందన్నారు.
కుంచాల రవితేజ అనే ఎస్ఐ, తాను సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నామని యువతి తెలిపారు. పెళ్లి చేసుకోవాలని అడిగితే చేసుకోనని అంటున్నారని పేర్కొన్నారు.
మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఏడాది జనవరిలో మాదిన రాములు, ఏప్రిల్ 25వ తేదీన కొడుకు శ్రీను ఇద్దరూ అనారోగ్యంతో మరణించారు. నెలల వ్యవధిలోనే భర్త, కొడుకు మరణించడంతో తట్టుకోలేక రాములు భార్య పార్వతమ్మ తీవ్ర మనోవేధనకు గురైంది.
జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోని విచిత్ర రాతి ఆకారాల సందర్శనలో భాగంగా శనివారం తాబేలు గుండును పరిశోధించారు. అయితే ఆ గుండు కింద రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు కనిపించాయని వెల్లడించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని విద్యా శాఖ తెలిపింది. ఆ మేరకు టీచర్స్ వస్త్రధారణ కూడా హుందాగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది.
ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహారచన చేశారు. నిందితులపై రెండు సంవత్సరాల నుంచి నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో అరెస్ట్ చేశారు.
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎక్కడైనా పోలైన ఓట్లలలో ఎక్కువ ఎవరికి వస్తే వారే గెలుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే, కారులోని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
70 ఏళ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో ఉన్న ఎలిజబెత్ గత ఏడాది సెప్టెంబరు 8న మరణించిన సంగతి తెలిసిందే. ఎలిజబెత్ అంత్యక్రియలు సెప్టెంబరు 19న అధికారికంగా నిర్వహించారు.
దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తన చుట్టూ తాను తిరగకపోవడం వల్ల ఓ వైపు కాంతి, మరోవైపు చీకటితో నిండి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని తెలిపారు.
జనసేన కొన్ని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం లాంటి కారణాల వల్లే పార్టీ సింబల్ ను కోల్పోవాల్సి వచ్చిందని ఈసీ పేర్కొంది.
కోర్టు, యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
వివాహ సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మొదటగా వరుడు విషం తాగాడు. ఈ విషయాన్ని వధువుకు చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగారు.
ప్రభుత్వ పెద్దలు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలన్నారు. ఇప్పటివరకు సామాన్యులపై రూ.30 కోట్ల అదనపు భారాన్ని మోపిందని విమర్శించారు.