Home » Author »bheemraj
తాజాగా సదరు మహిళను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆమె వయసు 32 సంవత్సరాలు అని తెలిపారు.
తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని, పాస్ పోర్ట్ జారీ కోసం ఎన్ఓసి జారీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు.
అమరావతి ఎలక్ట్రానిక్ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు.
ఈ మార్గదర్శకాలను పాటించాలని రిటైల్ ఇండస్ట్రీ, సీఐఐ, ఫిక్కీలను ఆదేశించింది. వినియోగదారుడి వ్యక్తిగత వివరాలు సేకరించడం గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
కాయిన్పై రూపీ సింబల్తో పాటు 75గా డినామినేషన్ వాల్యూ ఉండనుంది. కాయిన్ ఎగువ అంచుపై సంసద్ సంకుల్ అని దేవనగరి స్క్రిప్ట్లో, దిగువ అంచున పార్లమెంట్ కాంప్లెక్స్ ఉండనుంది.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనునుంది. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేశారు.
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది.
ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు, వరంగల్ కు చెందిన వరుడు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు.
వీరికి ఏడేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల కూతురు లక్ష్మీ ఉన్నారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లో శ్లాబులు పనులు చేస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదన్నారు.
న్యూయార్క్ లో దాదాపు 10లక్షలకు పైగా ఆకాశాన్ని తాకే భవనాలు ఉన్నాయి. వీటి బరువు సుమారుగా 76,200 కోట్ల కిలోలు ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
రూ.5లక్షలతో కాంట్రాక్టు కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భివాపూర్ లోని సొంత పెట్రోల్ బంక్ లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు కలిసి పొడిచి చంపి పరారయ్యారు.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోల్చి 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఇంజిన్ రిసెర్చ్ ల్యాబ్ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన అభివర్ణించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గర అవుతుందనే భయం రేవంత్ కి ఉందని తెలిపారు.
తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.. ఇది దుర్మార్గం అని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా..? అని అన్నారు.