Home » Author »bheemraj
కమ్యూనిటీ హాల్స్ లలో కార్యాలయాలను ఫిక్స్ చేసిన తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో వాటిని అధికారులు మారుస్తున్నారు. తమ కార్యాలయం సైతం అధీనంలో ఉంచుకోవాలని జిహెచ్ఎంసి యోచిస్తోంది.
ఆర్డర్ 7 సీపీసీపై అంజుమన్ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పైనే కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తామని తెలిపారు.
8 నుంచి 15ఏళ్ల మధ్య వయసు ఉన్న 59మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రయాణీకులను దింపి వేసిన అనంతరం బస్సు సిందగి బస్సు డిపోకు వెళ్తోంది. ఖాళీ బస్సు సిందగి నగరంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే మురిగెప్ప గుండెపోటు వచ్చింది.
దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా తొలుత గోదాంల ఏర్పాటు చేయనుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంల ఏర్పాటు చేయనున్నారు.
గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
క్షతగాత్రులను చికిత్స కోసం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
కదులుతున్న రైలును ఎక్కేందుకు సరస్వతి అనే యువతి ప్రయత్నించారు. కానీ, రైలు వేగంగా ముందుకు కదలడంతో ఆమె ఫ్లాట్ ఫామ్, రైతు మధ్య పడబోయారు.
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరని పేర్కొన్నారు.
ఉదయం 9.45 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
జూన్ 4 అమెరికా లోని మాడిసన్ స్క్వేర్ లో 5 వేల మంది ఎన్ఆర్ఐలతో రాహుల్ ర్యాలీ నిర్వహించనున్నారు. వాషింగ్టన్ మరియు కాలిఫోర్నియాలలో ప్యానల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
కేంద్ర గైడ్ లైన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ జోన్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు అధికారుల లోపం వల్ల రైతుల భూములు మాస్టర్ ప్లాన్ లో వివిధ జోన్ వచ్చిందన్నారు.
సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది ఎంపికయ్యారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు.
ఇసుక క్వారీలే లేని ఇల్లందు నియోజకవర్గంలో ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా మొత్తం పదవితో తిరుగుతున్న వారు ఎవరో గ్రహించాలన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూనేవున్నాయి. ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు.
కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు.
తమపై జరిగిన లైంగిక వేధింపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా రెజ్లర్లు ఏదైనా నేరం చేశారా? అని నిలదీశారు. పోలీసులు, వ్యవస్థ తమను నేరస్థులలా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.