Home » Author »bheemraj
వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ కేసు ట్రాన్స్ ఫర్ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఆ సమయంలో ఆ పెళ్లి.. ప్రేమ వివాహం అని కోర్టు తెలిపారు.
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లతోపాటు కొన్ని ఫైల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ కార్యాలయం నడుస్తోంది.
మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
దుమ్ము, ధూళి కారణంగా ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో గాలి నాణ్యత తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 134 పాయింట్లుగా ఉంది.
తల్లి ఇంట్లో ఉందని భావించిన అశోక్ బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు.
సిమెంట్ లోడ్ తో వేగంగా వెళ్తోన్న లారీ తుర్కయంజాల్ కూడలి వద్ద డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఏసీబీ తనిఖీలతో ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల మొబైల్స్ స్వాధీనం చేసుకొని వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.
అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.
2021లో తీవ్ర నేరాలకు సంబంధించిన 110 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టులు గతేడాది 152 కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించాయి. దీంతో లైఫ్ కన్విక్షన్స్ రేటు కేవలం ఏడాదిలోనే 38శాతం పెరిగింది.
పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్ విచారణకు నిరాకరించింది. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని సూచించింది.
దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. అందుకోసం అంబులెన్స్ కోసం వెళ్లగా డ్రైవర్లు 8 వేల రూపాయలను డిమాండ్ చేశారు.
కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు.
సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. జులై10న కోర్టుకు హాజరు కావాలంటూ సివిల్ జడ్జి మరణదీప్ కౌర్ ఖర్గేను ఆదేశించారు.
మద్యం తాగుతున్న విషయాన్ని గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేద్దామనుకునే లోపే నిర్మల్ జిత్ 32 బోర్ లైసెన్స్డ్ రివాల్వర్ తో సదరు మహిళపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు.
కొవిడ్ అనంతర లక్షణాలతో గుండె పనితీరు మందగించి ఇబ్బందిపడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా మేలు జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ఇజ్రాయెల్ లోని సాక్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకుడు మారినా లెట్ మన్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించారు.
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. గత 24గంటల్లో కరీంనగర్, జనగామ, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారని తెలిపారు. మృతులందరూ మెక్సికోకు చెందినవారేనని పేర్కొన్నారు.
మంగళవారం రాష్ట్రంలోని 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు.