Home » Author »bheemraj
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
పవన్ స్టేట్ మెంట్ తో జగన్ కు పిచ్చి ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే ప్రజలు ఏపీ నుంచి తరిమికొడతారని జగన్ కు అర్ధమయ్యే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు.
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి.
భారీగా బయటపడిన నోట్ల కట్టలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.
ఎంపీలతో చట్ట సభలలో ఒత్తిడి తెచ్చేలా చూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతోనైనా జగన్ మేల్కోవాలని సూచించారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేలా అందరూ కలిసి పోరాటం చేయాలని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు.
వనపర్తిలో ఆదివారం సాయంత్రం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం జరుగనుంది. మంత్రి నిరంజన్ రెడ్డి టార్గెట్ గా వనపర్తి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
సచిన్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420, 465, 500 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ యాడ్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాలిఫోర్నియాలోని లాస్ పడ్రెస్ నేషనల్ ఫారెస్టులో 2021 డిసెంబర్ లో తాను కూల్చిన సింగిల్ ఇంజిన్ విమానం శిథిలాలను జాకబ్ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడని అధికారులు తెలిపారు. ‘నా విమానాన్ని కూల్చివేశాను’ అనే టైటిల్ తో కూడిన వీడియో వైరల్ అయింది.
తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంచి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు.
2008 నుంచి దావణగెరె నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రమే గౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమే గౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కావలి డీఎస్పీ రమణ అనుచితంగా వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. డీజీపీ, హెచ్ఆర్సీకి టీడీపీ లేఖలు రాస్తుందని చెప్పారు.
జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయం కోసం నేను సైతం అమరావతి రాజధానిలో’ అనే నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర తలపెట్టారు.
తిరుమల కొండలను ప్లాస్టిక్, వ్యర్ధ రహిత ప్రాంతంగా ఉంచడానికి స్వచ్ఛ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్న వారైనా ఎంకామ్ లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంకామ్ ఎంట్రెన్స్ లో ప్రతిభ సాధించాల్సి ఉంటుంది.
ఈ వీడియ్ క్లిప్ పై ఏవియేషన్ ఔత్సాహికులు తీవ్రంగా మండిపడ్డారు. ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను జాకబ్ సంప్రదించలేదని, ఇంజన్ ను తిరిగి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేయలేదని ఏవియేషన్ అధికారులు గుర్తించారు.
వేడి గాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రామగుండంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు పేర్కొంది.