Home » Author »bheemraj
ఆర్ఆర్ఆర్ టెండర్ మాత్రమే కాదు.. బీజేపీ చేసిన ఏ ఆరోపణకైనా కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. కేటీఆర్ కు వస్తున్న ఇమేజ్ ను చూసి తట్టుకోలేక బీజేపీ ఆరోపణలు చేస్తోందన్నారు.
తండ్రి మోహన్ ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. సోమవారం ఉదయం సౌదీ నుంచి మోహన్ తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వెళ్లి తీసుకొచ్చారు. ఇంట్లో తాగు నీరు లేకపోవడంతో తీసుకొచ్చేందుకు కొడుకు శివకార్తిక్ బైక్ పై వెళ్లాడు.
Israel : ఇజ్రాయిల్ దళాల దాడిలో ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతమయ్యారు. మంగళవారం ఉదయం ఇజ్రాయిల్ దళాలు గాజాలో దాడి చేశాయి. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ పై జరిగిన దాడిలో ముగ్గురు కమాండర్లు మృతి చెందారు. ఈ దాడిలో 12 మంది పాలస్తీనియన్లు కూడా మరణి
గత కొంత కాలంగా సీఎం గెహ్లాట్ తో సచిన్ పైలెట్ కు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. సచిన్ పైలెట్ వ్యవహారశైలి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉద్యోగులు వినియోగిస్తున్న వొడాఫోన్-ఐడియా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. వొడాఫోన్-ఐడియా నెంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది.
ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు.
సనాతన్ ధరువా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కూర వండారు కానీ, అన్నం వండ లేదు. ఆకలితో ఉన్న సనాతన్ ధరువా ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు.
ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను కూడా విక్రయించినట్లు తేలింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్ లపై సిట్ భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.
భర్త మద్యానికి బానిసై తనను హింసిస్తున్నాడని భార్య పీరుబాయి మనసులో పెట్టుకున్నారు. చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో భర్తను చంపేయాలని ప్లాన్ చేశారు.
ఆస్తిని సదరు మహిళకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.
ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు వరద నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఉండటానికి ఇళ్లు లేక ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.
చర్ల మండలం పుట్టపాడు వద్ద పోలీసులకు మావోయిస్టులు కనిపించారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ మణికంఠ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో మణికంఠ క్రికెట్ ఆడారు.
ఒక అభ్యర్థి తన దరఖాస్తులోని తప్పులను ఒకసారి మాత్రమే సవరించుకునే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తును పీడీఎఫ్ పార్మాట్ లో పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.
సెప్టెంబర్ 2018లో వెయిన్ రైట్ మరణించారు. అయితే వెయిన్ రైట్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా డెడ్ బాడీని ఫ్రీజర్ లో దాచి పెట్టాడు.
పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. గతంలో కూడా అమెరికాలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.