Home » Author »bheemraj
బైక్ లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్ ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్ లో ఆవిరి జనరేట్ అవడంతో బైక్ ముందుకు కదులుతుందని మైఖేల్సన్ వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 బట్లర్ ఉల్లంఘించినట్లు ఐపీఎల్ వెల్లడించింది. మ్యాచ్ రిఫరీ ప్రకారం అతనికి శిక్ష పడింది.
68 మంది జుడిషియల్ అధికారులను ప్రమోట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు.
దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ విగ్రహావిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతోందని దానిని రూపు మాపాలని డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, సెనేటర్ ఐషా వాహబ్ ఎస్ బీ 403 బిల్లును రూపొందించి ఈ ఏడాది ఏప్రిల్ లో సెనెట్ లో ప్రవేశపెట్టారు.
కాలిఫోర్నియాలోని ఈస్ట్ షోర్ కు 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.
2021 ఏప్రిల్ 10న లివింగ్ రూమ్లోని కొన్ని బొమ్మలను ఆమె శుభ్రం చేస్తుండగా శర్మ భార్య మోనికా శర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై మూడుసార్లు ముఖంపై పిడిగుద్దులు గుద్దారు.
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి.
రోజుకు 67 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా, బుధ, గురువారాల్లో జరిగిన అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగ పరీక్షలు సజావుగా జరిగాయి.
పెద్ద కొడుకు యాకూబ్(21) హైదరాబాద్ లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో యాకూబ్ కు వివాహం కుదిరింది.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.
కూతురు కోమల్ కనిపించకపోవడంతో ఆమె తండ్రి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
అసెంభ్లీ స్ధాయిలో నిర్వహించే ఛార్జిషీట్ల దాఖలుకు నేతలు సిద్ధమవ్వాలన్నారు. ప్రతి జిల్లాకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర, జాతీయ నేతలను పంపిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు.
విచారణలో భూపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచ
కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పూర్తిగా జేడీఎస్ పక్షాన పని చేశారని విమర్శించారు. జేడీఎస్ కు ఆర్థిక సహకారం అందించి.. దాని వల్ల హంగ్ తీసుకురావాలని కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.
హిందువులను ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు.