Home » Author »bheemraj
కాంగ్రెస్ హయంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కేసీఆర్ 9 సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ అసమర్థత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ అయిందని విమర్శించారు. పేపర్ లీక్ పై ఇప్పటివరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.
నైజీరియన్ కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ ను అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు.
బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్ కౌంటర్లలో హత మార్చిన విషయం తెలిసిందే.
నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి లేఖ రాశారు. పాఠశాల యాజమాన్యం స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో విద్యార్థులకు నోటీసు పంపిందని స్క్రీన్ షాట్లను ఆధారంగా చూపారు.
మోచా తుఫాన్ కారణంగా తెలంగాణలోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు గుర్తించారు.
ఆస్పత్రుల్లో రెగ్యులర్ గా సోషల్ ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఆరోగ్యశ్రీకి డబ్బులు వసూళ్లు చేయడం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ఈ ముఠా సభ్యులు 306 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేశారని తెలిపారు. ఒక ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ తీసి లక్ష రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో రూ.27 కోట్ల 51 లక్షల విలువైన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ తోపాటు ఇతర సెక్షన్ల కింద సదరు శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏటీఎస్ తెలిపింది.
సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ప్రిఫెక్చర్ లో భూ ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన భవనాల నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ కేసులో తాను నిర్దోషినని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. గతంలో సీబీఐ అధికారులు వచ్చి తనను పూర్తిస్థాయిలో విచారించారని వెల్లడించారు.
నీరు, మొక్క, చెట్టు, పుట్టా అంటూ చంద్రబాబు, లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తే.. రైతులకు అండగా నిలిచినా ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు.
America : వైద్య రంగంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. అమెరికాలోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్ర చికిత్సకు నాంది పలికారు. శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్ర చికిత్స చేసేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నారు. గర్భంలోనే శిశు
ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులతో వర్షాలు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.