Home » Author »bheemraj
మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన భార్య అలివేలు భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
తమిళనాడులో రజనీకాంత్ ఎంతమంది పేద ప్రజలకు సహాయం చేశాడని ప్రశ్నించారు. ముసలి చంద్రబాబు నాయుడును విజన్ కలిగిన వ్యక్తి అని రజనీకాంత్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే క్యుములోనింబస్ మేఘాలు, ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
గత నాలుగు నెలల్లో పూణేతోపాటు రాష్ట్రంలోని పలు చోట్ల కొడవళ్ల వంటి కత్తులు చేతపట్టిన ఇలాంటి ముఠాల దాడులు అధికమయ్యాయి. ఇలాంటి కేసులు వందకు పైగా నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి.
మాజీ మావోయిస్టుల నుంచి కారు, ఒక పల్సర్ బైక్, రెండు డమ్మీ పిస్టోళ్లు, నాలుగు జిలిటెన్ స్టిక్స్, ఐదు మొబైల్ ఫోన్లు, బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించారు.
మే1వ తేదీన మేడే.. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచి, కోల్ కత్తా, ముంబై, నాగ్ పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురంలో సెలవులు ఉంటాయి. మే2వ తేదీన మున్సిపల్ ఎన్నికల కారణంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవ్ ను తప్పించింది. ఆయనను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తామని పేర్కొంది.
సంతోష్, భరత్, హరితేజకు 2.5 లీటర్ల హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
బిల్డింగ్ నిర్వాహణకు బాధ్యత వహించే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పునరుద్ధరణ పనులు చేసిందని పేర్కొన్నారు. ఇందులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను ఆప్ నేతలు ఖండించారు.
పెళ్లై 15 ఏళ్లు అయినా బలరాం, రీనా యాదవ్ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని రీనా యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైజూస్ సీఈఓ రవీంద్రన్ బైజూ, థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశీ మారక ద్రవ్య వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజూపై ఈడీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ లో పెట్టుబడులకు, రాకపోకలకు అనువుగా ఉండేలా ఓఆర్ఆర్ వేశారని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఓఆర్ఆర్ కీలకంగా మారిందన్నారు.
ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరుగనివ్వనని స్పష్టం చేశారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులకు కూడా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల పరిహారం ఇప్పించానని తెలిపారు.
జేడ్డాలో, పోర్ట్ సూడాన్ లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సూడాన్ పరిస్థితిపై ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపామని, గత శుక్రవారం ప్రధాని స్వయంగా ఒక సమీక్ష సమావేశం జరిపారని వెల్లడించారు.
చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే ఊరూరు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి దెయ్యం పట్టిందన్నారు.